Monday, April 29, 2024

Srikakulam కోటబొమ్మాళి జనంలో అచ్చన్న, రామన్న

( ప్రభన్యూస్, టెక్కలి ) – శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెనాయుడు ఎన్నికల ప్రచార జోరు పెంచారు. – కోటబొమ్మాళి మండలం కిట్టయ్యపేట, సోమనాథపురం, ఎండపేట, పట్టుపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్ సిక్స్ హామీలను వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలని చెప్పారు శ్రీకాకుళం లోక్ సభ టిడిపి అభ్యర్ధి కింజరాపు రామ్మోహన్ నాయుడు. సూపర్ సిక్స్ పథకాలే టీడీపీను అధికారంలోకి తెస్తాయని ధీమా వ్యక్తం చేశారు. – ఇంటింటికి కరపత్రాలను పంచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని రామన్న తో అచ్చన్న కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement