Tuesday, May 21, 2024

పిల్ల‌ల్ని కిడ్నాప్ చేసిన వ‌డ్డీ వ్యాపారి అరెస్ట్

అనంత‌పురం జిల్లా త‌న‌క‌ల్లు మండ‌లం కొక్కంటి క్రాస్ కాల‌నీలో అప్పు తీర్చ‌లేద‌ని పిల్ల‌ల్ని వ్యాపారి రాజు కిడ్నాప్ చేశాడు. అప్పు తీర్చాకే పిల్ల‌ల్ని పంపిస్తాన‌ని వ్యాపారి వారిని బెదిరించాడు. తాము అప్పు తీర్చ‌లేద‌ని త‌మ పిల్ల‌ల‌ను వ‌డ్డీ వ్యాపారి కిడ్నాప్ చేశార‌ని బాధితులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో వ‌డ్డీ వ్యాపారి రాజును పోలీసులు అరెస్ట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement