Saturday, May 4, 2024

అప్పన్న హుండీ ఆదాయం రూ.1.16 కోట్లు..

సింహాచలం, (విశాఖపట్నం) ప్రభన్యూస్‌: సింహాచలం శ్రీ వరహాల లక్ష్మి నరసింహ స్వామి వారి హుండీ లెక్కింపు మంగళవారం దేవస్థానం కార్యనిర్వాహన అధికారి ఎంవి.సూర్యకళ ఆధ్వర్యంలో నిర్వహించారు.

భక్తులు శ్రీ స్వామివారికి హుండీలో ఒక కోటి 16 లక్షల 92 వేలు 475 రూపాయలు సమర్పించారు. బంగారం 0.103.020 గ్రాములు వెండి 10.580 కేజీలు శ్రీ స్వామివారికి భక్తులు సమర్పించారు. 19 రోజులకు హుండీ లెక్కిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement