Sunday, April 28, 2024

AP – ఐదుగురు సభ్యులతో వైసిపి ఏనిమిదో జాబితా విడుదల

తాడేపల్లి – అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు, పార్లమెంటరీ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను మారుస్తోంది అధికార వైఎస్సార్‌సీపీ. తాజాగా ఐదుగురు సభ్యులతో కూడిన ఎనిమిదో జాబితాను విడుదల చేసింది.

గుంటూరు ఎంపీ అభ్యర్థిగా కిలారు రోశయ్య

పొన్నూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అంబటి మురళి

ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుర్రా మధుసూదన్‌ యాదవ్

- Advertisement -

.జీ.డి.నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కల్లత్తూర్‌ కృపాలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement