Friday, April 26, 2024

Breaking: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో AP నెంబర్ 1 .. సీఎం జగన్

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబన్ వన్ ప్లేస్ లో ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ లో జగన్ మాట్లాడుతూ… అనుమతుల కోసం సింగిల్ డెస్క్ ను ఏర్పాటు చేశామన్నారు. ఏపీ అత్యంత వేగంగా డెవలప్ అవుతోందన్నారు. 11.43శాతం గ్రోత్ రేట్ తో ఏపీ దేశంలోనే ముందుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement