Monday, April 29, 2024

ఏపీ-కర్ణాటక సరిహద్దుల వద్ద కొనసాగుతోన్న లాక్ డౌన్ ఆంక్షలు..

ఆంధ్ర- కర్నాటక సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న చెక్కు పోస్టుల వద్ద లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కర్ణాటక నుంచి ఆలూరు మీదుగా ఆంధ్ర లోనికి వచ్చే వాహనాలకు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు అనుమతి ఉంది. కర్నాటక నుంచి అత్యవసరంగా ఆంధ్ర లోనికి వచ్చే వాహనాలకు అన్ని సమయాల్లో ఏపీ పోలీసుల అనుమతినిస్తున్నారు. ఆంధ్ర నుంచి కర్నాటక కు వెళ్లే వాహనాలను సరిహద్దు సిందవాల్ చెక్కు పోస్టు వద్ద కర్ణాటక పోలీసులు నిలిపివేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement