Thursday, April 18, 2024

కస్టమర్లకు అలర్ట్: బ్యాంకుల ప‌ని వేళ‌ల్లో మార్పు

బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్యమైన అలర్ట్. తెలంగాణ‌లో లాక్‌ డౌన్ స‌డ‌లింపుల నేప‌థ్యంలో బ్యాంకుల ప‌ని వేళ‌ల్లో స్వ‌ల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. లాక్‌డౌన్ స‌మ‌యం స‌డ‌లింపుతో ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు బ్యాంకుల సేవ‌లు అందుబాటులో ఉంటాయి. మారిన బ్యాంకు వేళ‌లు జూన్ 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. ఈ మార్గ‌ద‌ర్శ‌కాలు జూన్ 9 వ‌ర‌కు అమ‌ల్లో ఉండ‌నున్నాయి. కాగా, రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరించిన నేపథ్యంలో బ్యాంకుల పనివేళల్లో కూడా మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement