Thursday, April 25, 2024

AP – రెండు లోక్ సభ, 18 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జనసేన

అమరావతి: జనసేన పార్టీ 18 నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. భాజపా, తెదేపాతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే.

అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టింది.

లోక్‌సభ అభ్యర్థులు..మచిలీపట్నం – వి.బాలశౌరి

కాకినాడ – తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌

అసెంబ్లీ అభ్యర్థులు

- Advertisement -

పిఠాపురం- పవన్‌ కల్యాణ్‌

నెల్లిమర్ల – లోకం మాధవి

అనకాపల్లి – కొణతాల రామకృష్ణ

కాకినాడ రూరల్‌ – పంతం నానాజీ

రాజానగరం – బత్తుల బలరామకృష్ణ

తెనాలి – నాదెండ్ల మనోహర్‌

నిడదవోలు – కందుల దుర్గేష్‌

పెందుర్తి – పంచకర్ల రమేష్‌ బాబు

యలమంచిలి – సుందరపు విజయ్‌ కుమార్‌

పి.గన్నవరం – గిడ్డి సత్యనారాయణ

రాజోలు – దేవ వరప్రసాద్‌

తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్‌

భీమవరం – పులపర్తి ఆంజనేయులు

నరసాపురం – బొమ్మిడి నాయకర్‌

ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు

పోలవరం – చిర్రి బాలరాజు

తిరుపతి – అరణి శ్రీనివాసులు

రైల్వే కోడూరు – డా.యనమల భాస్కరరావు

Advertisement

తాజా వార్తలు

Advertisement