Sunday, May 5, 2024

Breaking: పీఆర్సీ బిల్లులు చేయని అధికారులకు షాక్

పీఆర్సీ బిల్లులు చెయని అధికారులకు ఏపీ ప్రభుత్వం మెమోలు జారీ చేసింది. మొత్తంగా 27 మందికి మెమోలు జారీ చేసింది. అందులో ముగ్గురు డీడీలు, 21 మంది సబ్‌ ట్రెజరీ ఆఫీసర్లు, ఇద్దరు ఏటీఓలు ఉన్నారు. జీతాల బిల్లులు సిద్ధం చేయడంలో అలక్ష్యంగా వ్యవహరించినందుకుగానూ అధికారులు.. ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement