Friday, April 26, 2024

Breaking: సమ్మెకే సై అన్న ఉద్యోగ సంఘాలు

పీఆర్సీ అంశానికి సంబంధించిన చర్చించేందుకు రావాలంటూ ప్రభుత్వం పంపిన ఆహ్వానాన్ని ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. సమ్మెకే ఉద్యోగ సంఘాలు మొగ్గుచూపాయి. సచివాలయానికి వెళ్లిన స్టీరింగ్ కమిటీ సభ్యులు GAD ముఖ్యకార్యదర్శి శశిబూషన్ కుమార్ కు సమ్మె నోటీస్ అందించారు. ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగ సంఘాలు సమ్మెలోకి వెళ్లనున్నారు.   

Advertisement

తాజా వార్తలు

Advertisement