Monday, May 20, 2024

PRC: సీఎంకు వద్దకు పీఆర్సీ నివేదిక

ఏపీలో పీఆర్సీ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం తర్వాత సీఎంకు.. పీఆర్సీ కమిటీ తుది నివేదిక ఇవ్వనుంది. నివేదిక పరిశీలన అనంతరం..సీఎం జగన్​ ఫిట్‌మెంట్‌ ఖరారు చేయనున్నారు. సీఎం నిర్ణయం తర్వాత ఉద్యోగ సంఘాలకు అధికారులు సమాచారం ఇవ్వనున్నారు. ఇవాళ సాయంత్రం ప్రభుత్వం అధికారికంగా పీఆర్సీ ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement