Friday, April 26, 2024

ఏపీలో క‌రోనా కేసులు – విశాఖ‌లో అత్య‌ధికం

క‌రోనా కేసులు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. పాజిటీవ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. కాగా గ‌త 24గంట్లో 3,205మంది క‌రోనా బారిన ప‌డ్డారు. విశాఖ‌ప‌ట్నం జిల్లాలో అత్య‌ధికంగా 695కేసులు న‌మోదు అయ్యాయి. క‌డ‌ప‌ జిల్లాలో అత్య‌ల్పంగా 42కేసులు న‌మోదు అయ్యాయి. కాగా 281 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 20,87,879కి చేరుకుంది. ఇప్పటి వరకు కరోనా నుంచి 20,63,255 మంది కోలుకోగా… 14,505 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,119 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement