Wednesday, May 15, 2024

CM Jagan: ఇవాళ ఇంద్రకీలాద్రికి ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ ఇవాళ విజయవాడలో పర్యటించనున్నారు. ఇంద్రకీలాద్రిపై కనక దుర్గమ్మను దర్శించుకున్నఅనంర‌తం ఆలయంలో కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయ‌నున్నారు.

ఇందుకోసం ఆయన ఉదయం తాడేపల్లిలోని తన ఇంటి నుంచి బయలుదేరి ముందుగా కనకదుర్గ నగర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి తర్వాత అమ్మవారిని దర్శించుకుంటారు. క్యూలైన్లు, కార్ల పార్కింగ్, ర్యాంపులు, ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement