Sunday, April 28, 2024

AP | 22న పదోతరగతి ఫలితాలు…

ఆంధ్రప్రదేశ్‌లో టెన్‌ ఫలితాల విడుదలపై విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. టెన్త్ ఫలితాలను ఏప్రిల్ 22 (సోమవారం) ఉదయం 11 గంటలకు విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో ప్రకటించ‌నున్న‌ట్టు తెలిపింది. ఈ ఫలితాలను విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ప్రకటిస్తారని డైరెక్టర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ శనివారం ఓ తెలిపింది.

ఇక అధికారిక సైట్ RESULTS.BSE.AP.GOV.INతో పాటు WAY2NEWS యాప్‌లో ఫలితాలను వేగంగా, సులభంగా పొందవచ్చు. మార్చ్ 18 నుంచి 30 వరకు టెన్త్‌ పరీక్షలు జరిగాయి. టెన్త్‌ పరీక్షలకు మొత్తం 6,16,000 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement