Monday, April 29, 2024

రఘురామకు ఏపీ సీఐడీ నోటీసులు.. విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్​లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో ఇవ్వాల (సోమవారం) విచారణకు హాజరవ్వాలని అధికారులు ఆదేశించారు. గతంలో మాదిరిగానే తనను హైదరాబాద్‌లో విచారించేలా ఆదేశాలివ్వాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఇవ్వాల ఆయన విచారణకు వస్తారా.? లేదా.? అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement