Thursday, May 2, 2024

Ap Assembly: రెండో రోజు ఏపీ అసెంబ్లీ..సభ ముందు నివేదికలు..

ఇవాళ రెండో రోజు ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశం కానున్నాయి. పలు శాఖలకు సంబంధించిన నివేదికలను సభ ముందు పెట్టనుంది ప్రభుత్వం. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రవేశపెట్టనున్నారు.

అనంతరం ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. చర్చ అనంతరం సీఎం జగన్ సమాధానం, సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు- 2024, ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు -2024 ప్రవేశ పెట్టనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement