Thursday, April 25, 2024

వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డికి మరోసారి నోటీసులు

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లేదా హైదరాబాద్ సీబీఐ ఆఫీసులో హాజరుకావాలని సీబీఐ నోటీసులు పంపింది. ఈనెల 12వతేదీన విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు పంపింది. ఈకేసులో భాస్కర్ రెడ్డికి గతంలో రెండుసార్లు సీబీఐ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement