Thursday, April 25, 2024

జ‌గ‌న్ స‌ర్కార్ కు హైకోర్టు షాక్…జ‌డ్పిటిసి, ఎంపిటిసి ఎన్నిక‌ల ర‌ద్దు

అమ‌రావ‌తి – ఎపి స‌ర్కార్ కు హైకోర్టు మ‌రోసారి గ‌ట్టిషాక్ ఇచ్చింది..ఇటీవ‌ల నిర్వ‌హించిన ఎంపిటిసి, జ‌డ్సీటిసి ఎన్నిక‌ల‌ను హైకోర్టు ర‌ద్దు చేసింది.. ఈ ఎన్నిక‌ల‌లో ఎన్నిక‌ల క‌మిష‌న్ నియ‌మ‌నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని పేర్కొంది.. ఎన్నిక‌ల నియ‌మావ‌ళి ప్ర‌కారం నాలుగు వారాలు ఎన్నిక‌ల ప్ర‌క్రియ జ‌ర‌గాల్సి ఉండ‌గా, వాటిని పాటించ‌లేద‌ని పేర్కొంటూ మొత్తం ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ర‌ద్దు చేసింది.. తిరిగి ఎన్నిక‌ల నిర్వ‌హించాల్సిందిగా ఆదేశించింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement