Thursday, April 25, 2024

బ్రేకింగ్: ఏపీలో పాత ఎన్నికలను రద్దు చేసిన హైకోర్టు

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఏప్రిల్ 8న జరిగిన పరిషత్ ఎన్నికలను రద్దు చేసిన కోర్టు.. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారించిన కోర్టు.. సుదీర్ఘ విచారణ అనంతరం ఇవాళ తీర్పు వెల్లడించింది. సుప్రీం సూచించిన నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగలేదని హైకోర్టు అభిప్రాయపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement