Monday, April 29, 2024

Breaking: అనంతలో బ్లాస్ట్.. ఒకరి దుర్మరణం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఆర్టీవో ఆఫీసు సమీపంలో పేలుడు ఘటన జరిగింది. పేలుడు ధాటికి ఓ వ్యక్తి ముక్కలు ముక్కలై దుర్మరణం చెందిన ఘటన చోటుచేసుకుంది. కెమికల్ డబ్బా ఓపెన్ చేస్తుండగా పేలుడు ఘటన జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement