Thursday, April 25, 2024

వైసీపీ ప్ర‌భుత్వంపై అధికారుల్లో అసంతృప్తి.. టీజీ వెంక‌టేష్

వైసీపీ ప్ర‌భుత్వంపై అధికారుల్లో అసంతృప్తి ఉంద‌ని బీజేపీ నేత టీజీ వెంక‌టేష్ అన్నారు. ఆయ‌న మాట్లాడుతూ… కుల వృత్తుల‌ను ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేస్తోంద‌న్నారు. రాష్ట్రానికి ప‌రిశ్ర‌మ‌లు కూడా రావ‌డం లేద‌న్నారు. సీమ డిక్ల‌రేష‌న్ కు బీజేపీ క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరుగుతోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement