Friday, March 29, 2024

Breaking: నల్ల బెలూన్లతో అమరావతి రైతుల నిరసన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నల్ల బెలూన్లు తీసుకొని అమరావతి రైతులు నిరసన తెలుపుతున్నారు. అమరావతి సమీపంలోని వెలగపూడి, కృష్ణాయపాలెంలో రైతులు ఆందోళనకు దిగారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు అంటూ రైతులు నినాదాలు చేస్తున్నారు. ఇళ్ల పట్టాలు తీసుకొని మోసపోవద్దంటూ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు భారీగా మొహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement