Monday, April 29, 2024

రాజధాని రైతుల సామూహిక నిరాహారదీక్ష

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఉద్యమం గురువారం నాటికి 800వ రోజుకు చేరింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా వెలగపూడిలో సామూహిక నిరాహారదీక్షలను అమరావతి రైతులు, మహిళలు ప్రారంభించారు. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ వామపక్షాల నాయకులు రైతులతో దీక్షలు ప్రారంభింపచేశారు. ఈ దీక్షలు శుక్రవారం ఉదయం వరకు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement