తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత కుడిపూడి చిట్టబ్బాయి కన్నుమూశారు. కరోనా బారిన పడిన చిట్టిబ్బాయి.. కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. చిట్టబ్బాయి కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. చిట్టబ్బాయి మృతితో కోనసీమలో తీవ్ర విషాదం అలుముకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement