Sunday, May 5, 2024

కరోనా తో అగ్రిగోల్డ్ డైరెక్టర్ మృతి..

కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మహమ్మారి దాటికి రోజు రోజుకి కేసులతో పాటు మరణాల రేటు పెరుగుతుంది. తాజాగా కరోనాతో అగ్రిగోల్డ్ డైరెక్టర్ సవడం శ్రీనివాస్ మృతి చెందారు. గత వారం రోజులుగా కరోనాతో బాధపడుతున్నారు సవడం శ్రీనివాస్. ఇప్పటికి వివిధ కారణాలతో ముగ్గురు అగ్రిగోల్డ్ డైరెక్టర్లు మృతి చెందారు. గతంలో ఇమ్మిడి సదా శివ వరప్రసాద్, అవ్వా ఉదయ భాస్కర్ లు కరోనా తో మృతి చెందారు. తాజాగా సడన్ శ్రీనివాస్ మృతి చెందడం అగ్రిగోల్డ్ వర్గాల్లో కలవరం మొదలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement