Monday, April 29, 2024

వైసీపీకి అచ్చెన్నాయుడు సవాల్.. మీకు 175 సీట్లూ వస్తే..

ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లనూ గెలుచుకోవాలని జగన్ నిన్న చేసిన వ్యాఖ్యలకు అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. 175 సీట్లనూ గెలుస్తామనే నమ్మకం జగన్‌కు ఉంటే… ఇప్పుడే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. ఎన్నికల్లో మొత్తం సీట్లనూ వైఎస్ఆర్సీపీ గెలిస్తే టీడీపీ కార్యాలయానికి తాళం వేసేస్తామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement