Friday, May 10, 2024

Accident – బైక్ – లారీ ఢీ – ముగ్గురి మృతి

ఎన్టీఆర్ జిల్లాలో . ఏ కొండూరు మండలం రామచంద్రాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చేందారు.. నేటి రాత్రి బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై స్థానికులకు అడిగి తెలుసుకున్నారు.

మృతులు వినగడప వాసులుగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ

Advertisement

తాజా వార్తలు

Advertisement