Friday, May 3, 2024

Tirupati: లారీని ఢీకొన్న కారు.. నలుగురికి తీవ్రగాయాలు

తిరుపతి సిటీ, జూలై 10( ప్రభ న్యూస్): నాయుడుపేట పోతులపట్టు ప్రధాన రహదారి తిరుపతి రూరల్ మండలం 150 బైపాస్ రోడ్డులో వకులమాత గుడి సమీపంలో తుమ్మలగుంట దగ్గర బెంగళూరు నుండి గుంటూరుకు వెళ్తున్న కారును వెనుక నుండి సోమవారం లారీ ఢీకొనడంతో కారు ముళ్లపొదల్లో పడిపోయింది.

గుంటూరుకు చెందిన నజీర్, నవీన్, పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ పర్వేజ్. దీంతో నలుగురికి తీవ్ర గాయాలయినాయి. చికిత్స నిమిత్తం వారిని రుయా హాస్పిటల్ కి 108 వాహనంలోతరలించారు. దీనిపై తిరుపతి రూరల్ ఎంఆర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement