Monday, April 29, 2024

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్‌.. ముగ్గురు విద్యార్థులు మృతి

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం వద్ద ఘోర ప్రమాదం జరిగిం. విద్యుత్‌ స్తంభాన్ని బైక్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మృతులు పెనుమాక వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement