Friday, May 10, 2024

బైక్‌ను ఢీకొట్టిన డీసీఎం.. దంపతులు సహా ముగ్గురు దుర్మరణం

తూర్పుగోదావరి జిల్లా యానాం ఎదుర్లంక బాలయోగి వారధిపై ఘోర ప్రమాదం జరిగింది. బైక్ ను డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఐ.పోలవరం మండలం గుత్తిన దీవి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement