Monday, April 29, 2024

AP : చిన్నారుల కోసం 2 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు.. రాష్ట్ర ప్రభుత్వం

అమరావతి, న‌వంబ‌ర్ 6(ప్ర‌భ‌న్యూస్‌): చిన్నారుల కోసం విజయవాడ, విశాఖపట్నంలో రెండు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తిరుపతిలో రూ.450 కోట్లతో పీడియాట్రిక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తుండగా.. ఈ తరహాలోనే 500 పడకల ఆస్పత్రులను ఈ 2 చోట్ల నిర్మించనుంది.

వీటిల్లో గుండె, కిడ్నీ, మెదడు, కాలేయం, క్యాన్సర్ సహా అన్ని రకాల వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement