Thursday, May 2, 2024

AP : వర్చువల్‌గా కాకినాడలో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రిని ప్రారంభించనున్న పీఎం..

నేడు కాకినాడలో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రిని ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.స్థానిక సాంబమూర్తి నగర్‌లో అత్యాధునిక వసతులతో రూ.114 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంది. ఈఎస్‌ఐ ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement