Monday, April 29, 2024

లారీని ఢీకొట్టిన బస్సు.. 10 మందికి గాయాలు

ప్రకాశం జిల్లా అద్దంకిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి మండలంలోని వెంకటాపురం సమీపంలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు లారీని ప్రయివేట్ ట్రావెల్స్  బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10  మందికి గాయాలు అయ్యాయి. వీరిలో  ఇద్దరి పరిస్థితి విషమం ఉంది. క్షతగాత్రులను చికిత్స కోసం ఒంగోలు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement