Friday, May 17, 2024

పెట్రోల్ బంక్ వద్ద టిడిపి నాయకుల నిరసన..

రామకుప్పం, (ప్రభ న్యూస్): మండల కేంద్రం రామకుప్పం పెట్రోల్ బంక్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం. ఈ ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు ఆనంద్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం మేరకు పెట్రోల్ డీజల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడమైనదని. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ రేట్లు ఎక్కువ చేయడంతో ఈ నిరసన కార్యక్రమంతో అదేవిధన వ్య‌క్తం చేశారు. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు లీటరుపై పది రూపాయలు తక్కువ చేయబడినది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ వహించకుండా పెట్రోల్ రేట్లు తగ్గించుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై భారం మోపుతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే పెట్రోల్ రేట్లు తగ్గించాలని తెలియజేస్తున్నాం అని తెతిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా కన్వీనర్లు గంటల గౌడ్, టీవీ రవి వేణు, గజేంద్ర తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement