Monday, April 29, 2024

మునుగోడులో షర్మిల ప్రజాప్రస్థానం

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం మహా పాదయాత్ర 19వ రోజుకు చేరుకుంది. ఆదివారం మునుగోడు నియోజకవర్గంలో కొనసాగనుంది. చండూర్ మండలం ఇడికుడ కాలనీ నుంచి ఉదయం9.30 గంటలకు పాదయాత్ర ప్రారంభం అవుతుంది. చండూర్ మండలం తస్కానిగూడెం, బోదనగపర్తి, రామకృష్ణాపురం గ్రామాల్లో పాదయాత్ర సాగనుంది. సాయంత్రం 4 గంటలకు మునుగోడు బహిరంగ సభలో షర్మిల ప్రసంగించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement