Friday, April 26, 2024

సికింద్రాబాద్ అల్లర్లలో అరెస్ట్ చేస్తారనే భయంతో..

స్టేషన్ ఘన్ పూర్ : జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ కొత్తపల్లి గ్రామానికి చెందిన గోవింద్ అజయ్ (20) అనే యువకుడు మంగళవారం రాత్రి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సికింద్రాబాద్ స్టేషన్ అల్లర్లలో ఒక టీవీ ఛానల్ లో మాట్లాడిన అజయ్ తన మీద పోలీసులు కేసు నమోదు చేస్తారేమోననే భయంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో అజయ్ ని వరంగల్ ఎంజీఎంకు తరలించారు…పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement