Friday, March 29, 2024

తిరుమల శ్రీ‌వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నరేందర్

వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ ప్ర‌త్య‌క్ష‌ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే నరేందర్ – వాణి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం రాష్ట్రంలోని ప్రజలు, వరంగల్ తూర్పు ప్రజలందరు సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకోవడం జరిగినదని తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement