Saturday, September 21, 2024

శిథిలావ‌స్థ‌లో ఉన్న ఇళ్ల‌లో ఉండ‌కండి.. డిప్యూటీ త‌హ‌సీల్దార్ మ‌మ‌త‌

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్ గ్రామంలో వర్షానికి ఇల్లు కూలి జయమ్మ అనే వృద్ధురాలు మృతి చెందిన‌ విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న డిప్యూటీ తాసిల్దార్ మమత. ప్రమాద వివరాలను తెలుసుకొని శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని గ్రామ ప్రజలకు డిప్యూటీ తాసిల్దార్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement