Thursday, May 2, 2024

Warangal: రోడ్డుప్ర‌మాదంలో 5కు చేరిన మృతుల సంఖ్య

వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్ నగర్ శివారు సముద్రం చెరువు కట్టపై ప్రమాదవశాత్తు అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడి పర్శ్య తండాకు చెందిన గుగులోతు సీత(35) గుగులోతు స్వామి(45) జాతోతు బుచ్చమ్మ(60) అక్కడిక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు ఆసుపత్రికి వెళ్తూ మృతిచెందినట్లు తెలుస్తోంది. మరో ముగ్గురికి స్వల్ప గాయాలైన‌ట్లు తెలుస్తోంది. పెళ్లి సామానుల నిమిత్తం వెళ్తూ ప్రమాదం జరిగినట్లు, 24న పెళ్లి ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement