Wednesday, May 8, 2024

WGL: ట్రైన్ కింద పడి ఆత్మహత్య..

న్యూ శాయంపేట; హనుమకొండ నగరంలోని న్యూ శాయంపేటకు చెందిన బొల్లం అశోక్ న్యూ శాయంపేట రైల్వే ట్రాక్ వద్ద ట్రైన్ పట్టాల కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం మధ్యాహ్నం ట్రైన్ పట్టాలపై అశోక్ శరీరం నుండి మొండం వేరై పడింది.

అశోక్ వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అశోక్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోస్టుమార్టం నిమిత్తం ఖాజీపేట రైల్వే పోలీసులు బాడినీ తీసుకెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement