Saturday, May 18, 2024

కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ కు.. మంత్రుల ఘన స్వాగతం

కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ కు ఘనంగా స్వాగతం పలికారు. హన్మకొండ హరిత హోటల్ నుండి బయల్దేరిన కాకతీయ వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ తొలుత వరంగల్ లోని భద్రకాళి ఆర్చికి చేరుకున్నారు. అనంతరం కాకతీయ వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ కు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక వాహనంపై భద్రకాళి దేవాలయానికి చేరుకున్నారు. భంజ్ దేవ్ వెంట రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మేయర్ సుధారాణి తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement