Friday, May 3, 2024

అకాల వ‌ర్షాలు.. త‌డిసిన ధాన్యం.. పరిశీలించిన మంత్రి గంగుల

కరీంనగర్ రూరల్ మండలంలోని బోమ్మకల్, దుర్శెడ్ గ్రామాలలో ఇటీవల అకాల వ‌ర్షాలు కురిసాయి. ఈ అకాల వర్షానికి నష్టపోయిన పంటలను, కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. త‌మ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement