Monday, April 29, 2024

అమ్మవార్లను దర్శించుకున్న పలువురు ప్రముఖులు

కోర్కెలు తీర్చే కొంగు బంగారు తల్లులు సమ్మక్క సారలమ్మ వనదేవతలను శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకుని ఎత్తు బంగారం( బెల్లం) మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రేణుక సింగ్ లు ఎత్తు బంగారం సమర్పించి అమ్మవార్లను దర్శించుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ లో వేరువేరుగా మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement