Sunday, April 28, 2024

Nirmal – ఏసీబీకి వలకు చిక్కిన మునిసిపల్ ఉద్యోగులు…

నిర్మల్ ప్రతినిధి జనవరి 23 ప్రభా న్యూస్ )నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఎసిబి కి చిక్కారు ఇద్దరు ఉద్యోగులు. ఇంటిని అసెస్మెంట్ చేయడానికి 10 వేల రూపాయల లంచం డిమాండ్ చేయగా బాధితుడు గోపాల్ రెడ్డి బేరమాడి 5 వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు .

ఈరోజు 3వేల 5 వందల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ వలకు చిక్కారు మున్సిపల్ రెవెన్యూ బిల్ కలెక్టర్ నవంత్ ఆర్ ఓ గంగాధర్ లు . వారి పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.. కోర్టు వారికి రిమాండ్ విధించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement