Monday, April 29, 2024

TS – ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మంత్రి పొన్నం సంతాపం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో ఆకస్మిక మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు.. లాస్య నందిత ఇటీవలే ఎమ్మెల్యే గా గెలిచి అంతలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ అవేదన వ్యక్తం చేశారు..

గత సంత్సరం వారి తండ్రి గారు ఎమ్మెల్యే సాయన్న మరణం నుండి తెరుకొక ముందే అంతలోనే వారి కుమార్తె ఎమ్మెల్యే లాస్య నందిత కూడా ఇక లేరని వార్త మనందరినీ కలిచి వేస్తుంది.. లాస్య నందిత కుటుంబానికి దైర్యన్ని ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్న..ఎమ్మెల్యే లాస్య నందిత ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని ప్రకటించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement