Monday, April 29, 2024

TS – బిఆర్ఎస్ తో బిఎస్సీ పొత్తు…. కెసిఆర్ ,ఆర్ ఎస్ ల ప్ర‌క‌ట‌న

హైద‌రాబాద్ – లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్టు భారాస అధినేత కేసీఆర్‌, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. ఎన్నికల్లో పొత్తుల అంశంపై హైదరాబాద్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసంలో ఆయనతో ప్రవీణ్‌ కుమార్‌ చర్చించారు. అనంతరం ఇద్దరు నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. బీఎస్పీతో గౌరవప్రదమైన పొత్తు ఉంటుంది, విధివిధానాలు త్వరలో వెల్లడిస్తామని కేసీఆర్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement