Friday, May 3, 2024

TS : జోగులాంబ ఆల‌యానికి భ‌క్తుల తాకిడి

జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అలంపూర్​కు తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

గణపతి పూజ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో అభిషేకం, జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement