Tuesday, May 21, 2024

Breaking: పీఎఫ్ఐకి టీఆర్ఎస్ నిధులు.. బండి సంజయ్

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ పై సంచనల వ్యాఖ్యలు చేశారు. పీఎఫ్ఐకి టీఆర్ఎస్ నిధులు ఇస్తోందని బండి సంజయ్ అన్నారు. పీఎఫ్ఐ టీఎస్ ను ఇస్లాం రాజ్యంగా మార్చాలని చూస్తోందన్నారు. పీఎఫ్ఐతో ఎంఐఎం, టీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఉగ్రవాద కార్యక్రమాలకు పీఎఫ్ఐ అడ్డాగా మారిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement