తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా ఒకేసారి 91మంది పోలీసు అధికారులు, అందులో 51 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఇవ్వాల అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో కమిషనర్ స్థాయి అధికారుల నుంచి జిల్లా ఎస్పీల వరకు ఉన్నారు. దీనికి సంబంధించిన ఆర్డర్ కాపీ ఈ క్రింద జతచేస్తున్నాం వాటి వివరాలు పరిశీలించగలరు..
- Advertisement -