Tuesday, July 23, 2024

TS: 13మంది ఇన్ స్పెక్ట‌ర్ల‌ బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ

మల్టీ జోన్ వన్ పరిధిలో పనిచేస్తున్న 13మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజిపి ఏవీ రంగనాథ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ముగియడంతో అన్ని శాఖల్లో పెద్ద ఎత్తున బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోలీస్ శాఖలో బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. మల్టీజోన్ వన్ పరిధిలో పనిచేస్తున్న 13మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement